బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్...

సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం  కుసుమవారి గూడెం *సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం  కుసుమవారి గూడెం గ్రామ శివారులో గల మిషన్ భగీరథ (ohbr) వాటర్ ట్యాంక్ ఎక్కి సఖుటుంబంగా ఆత్మహత్య చేసుకుంటానని Gvpr కంపెనీ తక్షణమే బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టరు శంకర్ తో పాటు భార్య ఇద్దరు పిల్లలతో సహా ట్యాంకు పైకెక్కి కిరోసిన్ క్యాన్ తో నిరసన...  అధికారులు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్...